DEVOTIONAL

DEVOTIONAL

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.మాడ వీధుల్లో అంగ‌రంగ

Read More
DEVOTIONAL

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన సీ.ఎం జగన్

తిరుమలి: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ముందుగా సీ.ఎం బేడి ఆంజనేయస్వామివారి ఆలయం

Read More
DEVOTIONAL

అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల: శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ

Read More
DEVOTIONAL

బ్రహ్మోత్సవాల సమయంలో విఐపిలను కట్టడి చేయాలి-భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: గత బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లను చెయ్యాలని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు బిజెపి

Read More
DEVOTIONAL

మా అన్నయ్యతో కలసి తొలిసారి ఏడుకొండలవాడిని దర్శించుకున్నాను-కాజల్

తిరుమల: చాలా రోజుల తరువాత శ్రీవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను,ఈ సారి మా అన్నయ్యతో కలసి ఏడుకొండలవాడిని దర్శించుకొవడం సంతోషంగా వుందని హీరోయిన్ కాజల్ అన్నారు.సోమవారం

Read More
DEVOTIONALDISTRICTS

శ్రీవారి ఆస్తుల విలువ రూ.85,705 వేల కోట్లు-టీటీడీ ఛైర్మన్

తిరుమల: టిటిడి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయడం జరిగిందని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు..శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలక మండలి‌ సమావేశంలో

Read More
DEVOTIONALDISTRICTS

శ్రీవారికి రూ.1.02 కోట్లు విరాళంగా అందించిన ముస్లిం భక్తుడు

తిరుమల: చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు మంగళవారం టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు..శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో

Read More
DEVOTIONALNATIONAL

తుది శ్వాస విడిచిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి

అమరావతి: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సుదీర్ఘకాలం కృషి చేసిన స్వామి స్వరూపానంద సరస్వతి(99)  అస్వస్థతతో ఆదివారంనాడు పరమపదించారు.. స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని శ్రీథామ్ జోతేశ్వర్

Read More
DEVOTIONALDISTRICTS

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం-ఈవో ధర్మారెడ్డి

భక్తులందరికీ వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు.. తిరుమల: కోవిడ్ వల్ల రెండేళ్ళుగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Read More
DEVOTIONALHYDERABAD

ఉత్సహాంగా సాగుతున్న ఖైరతాబాద్‌ పంచముఖ మహాలక్ష్మీ గణేషుడి శోభాయాత్ర

హైదరాబాద్: ఖైరతాబాద్‌ పంచముఖ మహాలక్ష్మీ గణేషుడి శోభాయాత్ర శుక్రవారం ప్రారంభమైంది..ఈసారి 50 అడుగుల ఎత్తు,,బంక మన్నుతో రూపొందించిన మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలి వెళుతున్నాడు..50 అడుగుల భారీ

Read More