AMARAVATHINATIONAL

తెలంగాణలో కాంగ్రెస్,మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ విజయకేతనం

అమరావతి: ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రల్లో అదివారం 4 రాష్ట్రల్లో ఓట్ల లెక్కింపు జరగగా,3 రాష్ట్రల్లో బీజెపీ స్పష్టమైన మెజార్టీతో విజయకేతనం ఎగురవేసింది..తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు అవసరమైన 60 సీట్ల గాను 64 సీట్లల్లో నెగ్గింది..

మధ్యప్రదేశ్: బీజెపీ-164…కాంగ్రెస్-66…ఇతరులు-1….రాజస్థాన్:- బీజెపీ-115…కాంగ్రెస్-69…   ఇతరులు-15…ఛత్తీస్ గఢ్:- బీజెపీ-54…కాంగ్రెస్-35…ఇతరులు-1…తెలంగాణ:- బీజెపీ-8…  కాంగ్రెస్-64…బీఆర్ ఎస్-39…ఎంఐఎం-7…. కాగా మిజోరాంలో ఓట్ల లెక్కంపు రేపు జరగనున్నాయి..ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *