AMARAVATHIDEVOTIONAL

ఈ నెల 23న గణేష్ ఘాట్ వద్ద గణనాధుని నిమజ్జనం-విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి

నెల్లూరు: ఈ నెల 23వ తేదిన సాయంత్రం 4.30 గంటలకు స్వర్ణాల చెరువు వద్ద వున్న గణేష్ ఘాట్ వద్ద గణనాధుని నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సత్యనాగేశ్వరావు,,మహేష్,,సురేంద్రరెడ్డిలు తెలిపారు.గురువారం నగరంలోని టీవిఎస్ కళ్యాణ్ సదన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *