AMARAVATHIPOLITICS

అభ్యర్దుల జాబితను ప్రకటించిన జనసేన

అమరావతి: జనసేనాని ఇప్పటి వరకు తుది జాబితలో ప్రకటించాని అభ్యర్దుల వివరాలను నేడు ప్రకటనలో తెలియచేశారు..అభ్యర్దుల వివరాలు ఇలా వున్నాయి..

పిఠాపురం – పవన్ కల్యాణ్,,2. నెల్లిమర్ల – లోకం మాధవి,,3. అనకాపల్లి – కొణతాల రామకృష్ణ,,,4. కాకినాడ రూరల్ – పంతం నానాజీ,,5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ,,6. తెనాలి – నాదెండ్ల మనోహర్,,7. నిడదవోలు – కందుల దుర్గేశ్,,8. పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు,,9. యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్,,10. పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ,,11. రాజోలు – దేవ వరప్రసాద్,,12. తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్,,13. భీమవరం – పులపర్తి ఆంజనేయులు,,14. నరసాపురం – బొమ్మిడి నాయకర్,,15. ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు,,16. పోలవరం – చిర్రి బాలరాజు,,17. తిరుపతి – ఆరణి శ్రీనివాసులు,,18. రైల్వే కోడూరు – డా.యనమల భాస్కర రావు,,ఎంపీ స్థానాల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పేర్లను జనసేన పార్టీ వెల్లడించింది.. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆ పార్టీ పెర్కొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *