AMARAVATHIPOLITICS

కోయంబత్తూర్ నుంచి ఎన్నికల బరిలోకి కే.అన్నామలై

మూడవ జాబిత విడుదల…

అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితను గురువారం బీజెపీ విడుదల చేసింది..ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది.. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్రంకు సంబంధిచి 9 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది..తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని, చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా,, వినోజ్ పి సెల్వమ్‌ను చెన్నై సెంట్రల్,, వెల్లూర్ – ఏ.సీ షణ్ముగం,, కృష్ణగిరి – సి. నరసింహన్,, నీలగిరి(SC) – ఎల్ మురుగన్,,కోయంబత్తూర్ – కే.అన్నామలై,, పెరంబలూర్ – టీఆర్.పారివేందర్,,తూతుక్కుడి – నైనార్ నాగేంద్రన్,,కన్నియకుమారి – పోన్ రాధాకృష్ణన్ లతో కూడిన మూడో జబితా ఖరారు చేసింది..బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మందిని కలుపుకుంటే మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *