నెల్లూరు: తన వ్యక్తిగత సంభాషలపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందని,దీనిపై తగు విచారణ జరిపించాలంటూ కేంద్రం హోం శాఖకు లేఖ రాశానని వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి చెప్పారు.బుధవారం అయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.