AMARAVATHIPOLITICS

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తా-పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేనానిపవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు.. గురువారం జనసేన సోషల్ మీడియా వింగ్ తో జనసేన ప్రధాన కార్యాలయంలో సమావేశమైన స్పందర్బంలో అయన తన పోటీ చేసే స్థానంను అధికారికంగా ప్రకటించారు..ఎం.పీగా పోటీ చేయాలా ? లేక ఎమ్మేల్యేగా పోటీ చేస్తే సరిపోతుందా ? అనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *