రెండు రోజుల పర్యటనలో బాగంగా తిరుపతికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి,, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రులు,, బీజెపీ నేత జి.వి.ఎల్.నరసింహారావు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి.నగర మేయర్,, బిజెపి నాయకులు, స్వాగతం పలికారు.