శ్రీధర్ రెడ్డి జీవితాంత పోరాటలంటూ వీధుల్లో బ్రతకాల్సిందే తప్ప-ఆదాల
సాధించింది శూన్యం..
నెల్లూరు: రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి,,మేము సీ.ఎంతో మాట్లడి రోడ్లు వేసేందుకు G.Oలు ఇప్పించి నిధులు విడుదల చేయిస్తే,,పోరాటల ద్వారా నిధులు సాధించామంటూ ప్రజలను మభ్య పెడుతు,,పబ్బం గడుపుకుంటాడని వైసీపీ ఎం.పి ఆదాల.ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.శుక్రవారం అయన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.