బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో చరిత్రను లిఖించిన భారత్ జట్టు
అమరావతి: ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టీ జట్టు చరిత్రను లిఖించింది..ఆదివారం జకార్తాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆరోన్ చియా – సో వుయ్ యిక్ (మలేసియా) జట్టును ఓడించి విజేతగా నిలిచింది..హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది..ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన తొలి భారత జట్టుగా రికార్డు నెలకొల్పింది.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk
— BAI Media (@BAI_Media) June 18, 2023