DISTRICTSPOLITICS

శ్రీధర్ రెడ్డి దశావతారలు నెల్లూరు రూరల్ ప్రజలు త్వరలో చూస్తారు-అజీజ్

నెల్లూరు: రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి దశావతారలు నెల్లూరు రూరల్ ప్రజలు త్వరలో చూస్తారంటూ టీడీపీ రూరల్ నియోజకవర్డం ఇన్ చార్జీ అజీజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *