అస్సాంలో ఆకస్మిక వర్షాలతో పోటేత్తిన వరద
అమరావతి: బిపార్జోయ్ తుఫాన్ తీరం దాటడంతో,,నైరుతి రుతుపవనాలు తమ ప్రభావం చూపడం ప్రారంభించాయి అనేందుకు అస్సాంలోని గౌహతి,,సిక్కింలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడమే..ఆకస్మిక వర్షాలతో పోటేత్తిన వరదల వల్ల 11 జిల్లాల్లో 77 గ్రామల ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు..అలాగే దాదాపు 2 వేల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు..భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. లచుంగ్, లాచెన్ ప్రాంతాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి..ఈ ప్రాంతాల్లోనే దాదాపు 1,975 మంది దేశీయ పర్యాటకులు కాగా 36 విదేశీ పర్యాటకులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు..బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు..