NATIONAL

AMARAVATHINATIONAL

స్వచ్చంద రక్తదానం చేసిన ఒడిస్సా ప్రజల మానవత్వం మరిచిపోలేనిది-సీ.ఎస్.పీకే జెనా

అమరావతి: ఒడిస్సా లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రైళ్ల ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మరణించిగా,,అంత కంటే ఎక్కువ సంఖ్య ప్రయాణికులు తీవ్రగాయాలు పాలైయ్యారు..ఒడిస్సా ప్రజలు

Read More
AMARAVATHINATIONAL

సూపర్ ఫాస్ట్ ఎక్స్ కోరమండల్ రైలుకు భారీ ప్రమాదం

ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నంబర్ 06782262286,,Helpline 03322143526 అమరావతి: తమిళనాడు నుంచి బయలుదేరే (12841) సూపర్ ఫాస్ట్ ఎక్స్ కోరమండల్ రైలుకు భారీ ప్రమాదం జరిగింది. నేడు(శుక్రవారం)సాయంత్రం

Read More
AMARAVATHINATIONAL

దేశద్రోహ చట్టం (IPC సెక్షన్ 124A) ను కొనసాగించాలి-లా కమిషన్

అమరావతి: దేశద్రోహ చట్టం (IPC సెక్షన్ 124A) క్రింద కేసుల నమోదు కొనసాగించాలని విశ్రాంత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని

Read More
AMARAVATHIBUSINESSNATIONAL

మార్కెట్ లో పెరుగుతున్న నకిలీ రూ.500 నోట్లు-ఆర్బీఐ నివేదిక

అమరావతి: మార్కెట్ సర్కూలేట్ అవుతున్న నకిలీ రూ.500 నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది..మార్కెట్లో చలామణీ అవుతున్న

Read More
AMARAVATHINATIONAL

అదుపు తప్పిన బస్సు- ఘోర ప్రమాదంలో 10 మంది మృతి

వైష్ణో దేవికి ఆలయంకు… అమరావతి: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది..జమ్ములో జిల్లాలో జజ్జర్ కోట్లీ ప్రాంతంలో వంతెనపై నుంచి వెళ్తున్న సమయంలో బస్సు

Read More
AMARAVATHINATIONAL

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు

అమరావతి: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను మంగళవారం కోర్టు తిరస్కరించింది.. జస్టిస్ దినేష్ కుమార్ శర్మతో కూడిన సింగిల్ జడ్జి

Read More
NATIONAL

40 మంది ఉగ్రవాదులను హతమార్చిడం జరిగింది-సీ.ఎం ఎన్ బీరెన్ సింగ్

అమరావతి: మణిపూర్లో అల్లర్లు చేలరేగిన అనేక ప్రాంతాల్లో కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి దాదాపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని

Read More
NATIONAL

ఎన్నో ఆడ్డంకులను దాటుకుంటూ భారత్‌ అజాద్ కీ అమృతోత్సవ కాలంకు చేరుకుంది-ప్రధాని మోదీ

అమరావతి: లక్షల మంది త్యాగధనుల పోరాటంతో సాధించుకున్న స్వాతంత్ర్యం,,అనంతర కాలంలో దేశ ప్రజలు స్వేఛ్చవాయువులతో అభివృద్ది దిశగా నడక ప్రారంభించారని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..అదివారం

Read More
NATIONAL

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇంటి నిర్మాణం కోసం రూ.52.71 కోట్లు

(తను సామాన్యుడని,,ఎలాంటి హంగు ఆర్భాటలు అవసరం లేదని,,అవినితిని దగ్గరకు రానివ్వనంటూ,,అన్నాహాజరే ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన క్రేజీవాల్,,అటు తరువాత కాలంలో రెండు సార్లు ఢిల్లీకి ముఖ్యంత్రి అయ్యాడు..అయిన

Read More
NATIONAL

ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు-సుప్రీం

అమరావతి: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రింకోర్టు తిరస్కరించింది.. గురువారం న్యాయవాది సిఆర్ జయ‌సుకిన్

Read More