NATIONAL

NATIONAL

విజయవంతమైన పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం-DRDO

అమరావతి: భారత్ క్షిపణుల భాండగారంలో మరో అస్త్రం వచ్చి చేరుకుంది..‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’ (Prithvi-II Missile)ప్రయోగంలో విజయం సాధించింది..దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని మంగళవారం

Read More
CRIMENATIONAL

బెంగళూరులో మెట్రోపిల్లర్ కూలి ఇద్దరు మృతి

అమరావతి: బెంగళూరులో ఆవుటర్ రింగ్  సమీపంలోని HBR Lay Out ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..నిర్మాణంలో వున్న 40 అడుగులు ఎత్తు,,టన్నుల కొద్ది

Read More
NATIONAL

జోషిమఠ్‌ లో దెబ్బతిన్న ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు

బాధితులను తాత్కలిక నివాసాలకు తరలింపు.. అమరావతి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్ల కూల్చివేతలను అధికారులు మంగళవారం ప్రారంభించారు.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం

Read More
CRIMENATIONAL

పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మి,శృంగారంలో పాల్గొంటే రేప్ గా పరిగణించలేం-జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి

అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి,,మహిళతో శృంగారంలో పాల్గొంటే ఆ సదరు చర్యను రేప్‌గా పరిగణించలేమని వ్యాఖ్యానించలేమని ఒడిశా హైకోర్టు జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్

Read More
NATIONAL

నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింస సంఘటను నేరుగా ప్రసారం చేయకండి-కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ

అమరావతి: వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది..వీక్షకులకు భయం కలిగించే వీడియోలు,,రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల

Read More
NATIONAL

75 సంవత్సరాల తరువాత గ్రామల్లో తొలిసారి విద్యుత్ వెలుగులు

అమరావతి: స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తరువాత జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని మారుమూల టెథాన్‌టాప్ గుర్జర్ టౌన్‌షిప్‌లో తొలిసారి విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి..స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి

Read More
AMARAVATHINATIONAL

త‌మిళ‌నాడు అసెంబ్లీలో అనూహ్య సంఘటన-సభను వాకౌట్ చేసిన గవర్నర్

అమరావతి: ఏ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పక్షం విధానలకు నిరసనలు తెలుపుతూ,ప్రతిపక్షలు సభ నుంచి వాకౌట్ చేస్తుండడం చూస్తుంటాము,,ఇందుకు విరుద్దంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర

Read More
NATIONAL

జోషిమఠం విపత్కర పరిస్థితులను ప్రధానిమోదీ స్వయంగా పరివేక్ష్యిస్తున్నారు-సీ.ఎం ధామీ

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠం ప్రాంతంలో ఒక్కసారిగా భూమిలో నుంచి నీళ్లు పైకి రావడం,,అలాగే ఇళ్ల గొడలు పగుళ్లు రావడంతో,,ఈ విపత్తుకు గల కారణలను నిశితంగా పరిశీస్తున్నమని ఉత్తరాఖండ్

Read More
CRIMENATIONAL

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాం కేసులో బయటకు వస్తున్న తెరవెనుక నాయకులు

ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు.. అమరావతి: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) సప్లిమెంటరీ ఛార్జ్షీట్  దాఖలు చేసింది..ఈడీ

Read More
NATIONAL

జోషిమఠ్‌ ప్రాంతంలోవాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు-మునిపిపాల్ చైర్మన్

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌ ప్రాంతంలోని ఇళ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF)

Read More