AMARAVATHIDEVOTIONAL

నేటి నుంచి ప్రారంభం కానున్న సందర్శనను చార్‌ధామ్‌ తీర్దయాత్ర

అమరావతి: హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ లను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని కోరుకుంటారు..నాలుగు పుణ్యక్షేత్రల పిలుస్తారు.. చార్‌ధామ్‌ యాత్రకు భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఆసక్తి చూపుతారు..యాత్ర చేయాలంటే సాహసంతో పాటు ఆత్మీత్మికత చింతన వుండాలి..అరుదైన అద్భుతమైన యాత్ర చార్ ధామ్ యాత్ర,,అక్షయ తృతీయ రోజున హరిద్వార్‌ ఆలయం దర్శనంతో ప్రారంభం అవుతుంది.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం శనివారం(ఏప్రిల్‌ 22వ తేదిన) చార్‌ధామ్‌ క్షేత్రాల్లో మొదటిదైన యమునోత్రి ఆలయాన్ని తెరవాలని నిర్ణయించింది..దాదాపు 12,000 అడుగుల ఎత్తున పర్వతాల వెంట సాగే ఈ సాహస తీర్దయాత్ర కఠినమైనది..వెనువెంటే మిగిలి క్షేత్రాల సందర్శన ప్రారంభంమౌతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *