AMARAVATHIDEVOTIONAL

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభించారు.. స్వరవేద్ మహా మందిరంలో 20వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో నిర్మాణం చేశారు.. రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *