నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని కనుపూరు కాలువ అభివృద్ది చూసి తట్టుకోలేక, సోమిరెడ్డి పిచ్చి పరకాష్టకు చేరిందంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటశేషయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.శుక్రవారం వైసీపీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.