శ్రీకాళహస్తీశ్వరునీ మనోహరం రథోత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అమ్మవారి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా నా భూతో నా భవిష్యత్ తో తమ రీతిలో జరిగింది. స్థానికులే కాదు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నాలుగు మాడవీధులు జనంతో నిండిపోయాయి. రధాన్ని అలంకరించి స్వామి అమ్మవాళ్ళను వాటిపై ప్రతిష్ట చేశారు. శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ముందుకు కదిలాయి. శంభో శంభో శంకర నినాదాలతో శ్రీకళాహస్తీ మరోమోగింది..భక్తులు రధాలపై ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.