నెల్లూరు: ఆంద్రప్రదేశ్ లో ఆసలైన గజదొంగ ఏవరు ? ఆర్దిక ఉగ్రవాది ఏవరు ? అనే విషయం రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సి అవసరం వున్నదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి చెప్పారు.ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.