జగన్ కు ఓడిపోతానని అర్ధమైంది,నేను వెళ్లిపోతాను అంటూ రాగం అందుకున్నాడు-నారాయణ
నెల్లూరు: అధికారంలో వున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను దిగిపోమ్మంటే దిగిపోతాను అంటూ మాట్లాడడం చూస్తూంటే,,జగన్ కు తాను ఓడిపోతానని అర్ధమైంది,,నేను వెళ్లిపోతాను అంటూ రాగం అందుకున్నాడు అని మాజీ మంత్రి పొంగూరు.నారాయణ ఎద్దేవా చేశారు.శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.