HYDERABADPOLITICS

తెలంగాణలో 3వ విడత అభ్యర్దుల జాబితాను విడుదల చేసిన బీజెపీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో భాగంగా గురువారం మధ్యాహ్నం బీజెపీ 3వ జాబితాను విడుదల చేసింది..ఈ జాబితాలో 35మందికి టికెట్లు కేటాయించింది..జనసేనతో పొత్తు కారణంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండింగ్ లో పెట్టింది..మరి ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తుంది అనే విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

 

Image

Image

 

 

 

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *