ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో చరిత్రకు అడుగు దూరంలో భారత షట్లర్లు
అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. సాత్విక్ రాజు,,చిరాగ్ శెట్టి వరల్డ్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టారు..
Read More