NATIONAL

NATIONAL

కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం-ముఖ్యమంత్రి

అమరావతి: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ విధానాన్ని శాశ్వతంగా  రద్దు చేస్తూన్నట్లు శనివారం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, ఈ మేరకు సోమవారం

Read More
NATIONAL

మాజీ ప్రొఫెసర్ సాయిబాబా బెయిల్ పై స్టే విధించిన సుప్రీమ్

అమరావతి: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో నాలుగురు నిర్దోషులంటూ, బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ,,సుప్రీంకోర్టు శనివారం ఆదేశాలిచ్చింది.

Read More
NATIONAL

జ్ఞానవాపి మసీదులో శివలింగానికి కార్బన్ డేటింగ్ కు నిరాకరించిన కోర్టు

అమరావతి: జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని జిల్లా కోర్టు కొట్టివేసింది.శివలింగానికి కార్బన్

Read More
NATIONAL

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు సీఈసీ

Read More
NATIONAL

4వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుంచి 4వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు.

Read More
NATIONAL

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్ ను ప్రకటించిన కేంద్రం

అమరావతి: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 78 రోజుల దీపావళి బోనస్ ను ప్రకటించింది.11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1823 కోట్లను పండుగ బోనస్ గా

Read More
BUSINESSNATIONAL

భారతీయులు,యూరప్ దేశాల్లో సైతం ఫోన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు

1అమరావతి: భారతదేశం ప్రపంచస్థాయిలో డిజిటల్ పేమెంట్స్ జరిపే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తొంది.. భారతదేశ పౌరులు నేరుగా యూపీఐ, రూపే ద్వారా ఫోన్ నుంచి డిజిటల్

Read More
DEVOTIONALNATIONAL

ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో “శ్రీ మహాకాల్ లోక్‌” కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకుని ప్రధాని, మహాకాళుడికి

Read More
NATIONAL

తదుపరి సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌

అమరావతి: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ మంగళవారం సిఫార్సు చేశారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

Read More
NATIONAL

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి

1అమరావతి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం మృతి చెందారు.వయస్సు రీత్యా వచ్చే ఆనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులగా

Read More