NATIONAL

BUSINESSNATIONAL

ఎయిర్ ఇండియా పేరు ఇక నుంచి విహాన్‌

అమరావతి: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ కీలక ప్రకటన చేసింది..ఇక నుంచి ఎయిర్ ఇండియా పేరు,, గా మారనున్నదని సంస్థ ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్

Read More
NATIONALPOLITICS

గోవాలో కాంగ్రెస్కు బైబై చెప్పిన 8 మంది ఎమ్మేల్యేలు

అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధిష్టనంపై నమ్మకం సన్నగిల్లి పొతువుండడంతో,,కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మేల్యేలు,, సినియర్,జూనియర్ నాయకులు,బీజెపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు..ఈ నేపధ్యంలో, గోవాలో కాంగ్రెస్కు కొలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది..కాంగ్రెస్ పార్టీకి చెందిన 11

Read More
CRIMENATIONAL

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని బరేరి నల్లా సమీపంలో మినీ బస్సు లోయలో పడిపోయింది..ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 11 మంది

Read More
CRIMENATIONAL

పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

మిడ్-సీ ఆపరేషన్‌.. అమరావతి: పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)

Read More
NATIONAL

బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది-మంత్రి అశోక్​

అమరావతి: బెంగళూరులో అక్రమంగా నిర్మించిన భవనాలను,,నొయిడాలోని ట్విన్​ టవర్స్​ ను కూల్చివేసినట్లుగానే బెంగుళూరులో కూడా తొలగిస్తామని రెవెన్యూ మంత్రి ఆర్​.అశోక్​ హెచ్చరించారు..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు

Read More
HEALTHNATIONAL

జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను విడుదల చేసిన కేంద్రం

అమరావతి: జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (NLEM 2022)ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం విడుదల చేశారు..కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలు

Read More
BUSINESSNATIONAL

గుజరాత్ రూ.1.54 లక్షల కోట్లతో సెమీ కండక్టర్ ల పరిశ్రమ-సీ.ఎం భూపేంద్ర పటేల్

అమరావతి: ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రభుత్వం సెమీ కండక్టర్ల తయారీకి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని

Read More
NATIONAL

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం

అమరావతి: దేశం వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన, జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి A.K విశ్వేష్, మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు

Read More
CRIMENATIONAL

గ్యాంగ్ స్టార్స్,మాఫీయా సిండికేట్ల స్థావరాలపై NIA ఆకస్మిక దాడులు

జైళ్లల్లో నుంచే దాందా.. అమరావతి: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బలవంతపూ వసుళ్లూ,,నేరాలు పెరిగిపొతున్న నేపథ్యంలో జాతీయ పరిశోధనా సంస్థ(NIA) దేశంలోని 60ప్రాంతాల్లో సోమవారం NIA అధికారులు

Read More
DEVOTIONALNATIONAL

తుది శ్వాస విడిచిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి

అమరావతి: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సుదీర్ఘకాలం కృషి చేసిన స్వామి స్వరూపానంద సరస్వతి(99)  అస్వస్థతతో ఆదివారంనాడు పరమపదించారు.. స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని శ్రీథామ్ జోతేశ్వర్

Read More