NATIONAL

NATIONAL

G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నాం-జైశంకర్

అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన  G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు.

Read More
NATIONALPOLITICS

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19

Read More
NATIONAL

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సమయం వచ్చినప్పుడు వెనక్కు-రాజ్‌నాథ్ సింగ్

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ కు చెందినదని, సమయం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం ఓ

Read More
NATIONAL

పాకిస్తాన్ డ్రోన్లు కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

అమరావతి: అమృత్‌సర్‌లోని భారత భూభాగంలోకి పాకిస్థాన్ నుంచి ఒక డ్రోన్‌ ప్రవేశించడంను గమనించిన BSF సైనికులు కూల్చివేశారు. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఒక డ్రోన్‌తో పాటు

Read More
NATIONAL

స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధతపై కేంద్రానికి సుప్రీమ్ నోటీసులు

అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ

Read More
NATIONAL

జామా మసీదులోకి మహిళల ప్రవేశంపై వున్న నిషేధం ఉపసంహరణ

అమరావతి: ఢిల్లీ జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిడంపై తీవ్ర విమర్శలు వస్తూన్న నేపథ్యంలో..మసీదు యాజమాన్యం నిషేధం ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంది.ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులోకి,మహిళ ప్రవేశాన్ని యాజమాన్యం

Read More
NATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభిషేక్,విజయ్ ల బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బోయినపల్లి.అభిషేక్,, విజయ్ నాయర్ల బెయిల్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదికి వాయిదా

Read More
CRIMENATIONAL

ఆటో బాంబ్ పేళ్లులపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది-DGP సూద్

అమరావతి: కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బాంబ్ పేళ్లులపై వేంగగా దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు, కేరళ

Read More
CRIMENATIONAL

మంగళూరులో ఆటోలో పేలుడు-ఉగ్రవాద చర్యే-డీజీపీ

అమరావతి: కర్ణాటక రాష్ట్రం మంగళూరులో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కంకనాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో రద్దీగా ఉండే రోడ్డులో పేలిపోయిన ఘటన

Read More
NATIONAL

పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరు-మెదీ

డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.. అమరావతి: పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరంటూ ప్రతిపక్షాలపై విమర్శలపై ప్రధాని మోదీ మండిపడ్డారు.శనివారం అరుణాచల్ ప్రదేశ్‌

Read More