AMARAVATHIDEVOTIONAL

బాల రాముడి నుదుటి మీద మధ్యాహ్నం 12 గంలకు సూర్యతిలకం

అమరావతి: అయోధ్యలో కొలువై వున్న రఘువంశ తిలకుడికి తిలకం దిద్దెందుకు స్వయానా సూర్య భగవానుడే దివికి రానున్నాడు.. శ్రీ రామ నవమి పర్వ దినాన మధ్యాహ్నం 12:16 నిమిషాలకు బాల రాముడి నుదుటి మీద సూర్య తిలకం ఆవిష్కృతం అవుతుంది.. దీనిని రామ భక్తులందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *