NATIONAL

CRIMENATIONAL

ఢిల్లీ మద్యం స్కామ్‌లో మరో సంచలనం-ఈడీ 2వ ఛార్జ్‌షీటులో కేజ్రీవాల్,ఎమ్మెల్సీ కవిత,మాగుంట పేర్లు

అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ 428 పేజీలతో కూడిన 2వ ఛార్జ్‌షీట్ ను విడుదల చేసింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, TRS ఎమ్మెల్సీ కవిత,YSRCP

Read More
DEVOTIONALNATIONAL

అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు

అమరావతి: అయోధ్య రామా మందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముడు, జానకిదేవీ విగ్రహాలు తయారు చేయడం కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి..పూజారులు, స్థానికులు వాటికి పూలమాలలు

Read More
CRIMENATIONAL

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు ఆస్పత్రికి తరలింపు

అమరావతి: ఒడిశా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్‌దాస్ పై ASI కాల్పులు జరిపారు..అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో రెండు బుల్లెట్లు చాతీలోకి దూసుకెళ్లాయి..వెంటనే

Read More
NATIONAL

భారత్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఈజిప్ట్ ఆర్మీ

అమరావతి: మొదటి సారిగా భారత దేశ గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ పాల్గొంది..ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది.. కల్నల్ మొహమూద్ మొహమ్మద్ ఫత్తా ఎల్

Read More
NATIONAL

నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్యపరాక్రమానికి మారుపేరు-ప్రధాని మోదీ

126వ జయంతి.. అమరావతి: బ్రిటీషర్స్ ను గజ గజలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ 126వ జయంతి సదర్బంగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా

Read More
NATIONAL

వందేభారత్ ఎక్స్‌ ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

అమరావతి: వందేభారత్ ఎక్స్‌ ప్రెస్‌పై బీహార్ లోని కతిహార్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారు..ఈ దాడిలో రైలు అద్దం పలిగింది..ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.. న్యూ జల్పాయ్‌గురి

Read More
INTERNATIONALNATIONAL

బ్రిటీషర్లు వాలసవాద మనస్తత్వం ప్రదర్శించిన  BBC డాక్యుమెంటరీ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు ప్రచారం.. అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై BBC  ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

Read More
CRIMENATIONAL

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కు తప్పని లైగింక వేధింపులు

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైగింక వేధింపులు,,అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనేందుకు డజన్ల కొద్ది ఉదాహరణలు..గురువారం ఓ కారు డ్రైవర్ (DCW) ఢిల్లీ మహిళా

Read More
NATIONAL

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం రైళ్లు నిలిపివేత

అమరావతి: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ ఎలాంటి ఆవాంతరం లేకుండా ప్రయాణించడం కోసం రైళ్ళను నిలిపేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి..బిహార్ బీజేపీ నేత, కేంద్ర

Read More
NATIONAL

ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం బీజేపీ విధానం కాదు-ప్రధాని మోదీ

అభివృద్ది,మౌలిక వసతులు కల్పన బీజెపీ లక్ష్యం.. అమరావతి: ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం బీజేపీ విధానం కాదు,,అభివృద్ది,మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా బీజెపీ ఏజెండా’ అని కర్ణాటక

Read More