NATIONAL

NATIONAL

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన ఈసీ

అమరావతి: ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12వ తేది,, మేఘాలయ

Read More
NATIONAL

వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నచెల్లదు-సుప్రీంకోర్టు

అమరావతి: ఇటీవల కాలంలో యువతి,యువకులు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు..మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిస్తూ,,వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ

Read More
NATIONALPOLITICS

జేపీ నడ్డా పదవీకాలన్ని పొడిగిస్తూ బీజెపీ అధిష్టానం నిర్ణయం

అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలన్ని పొడిగిస్తూ బీజెపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది..లోక్ సభ ఎన్నికల వరకు నడ్డా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి

Read More
NATIONAL

అయోధ్య రామమందిరంపై ఆత్మాహుతి దాడికి జైషే-ఇ-మహ్మద్ కుట్ర-ఐ.బీ హెచ్చరిక

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భవ్య రామమందిరంపై,,రిపబ్లిక్ డే సందర్బంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి.. సోమవారం నిఘా

Read More
NATIONAL

తొలి బ్యాచ్ అగ్నివీరులు అభినందనలు-ప్రధాని మోదీ

అమరావతి: విప్లవాత్మకమైన మార్పులకు మార్గనిర్దేశికులుగా ముందుఅడుగు వేయనున్న అగ్నివీరులకు అభినందనలు,,యువ అగ్నివీరులు సాయుధ దళాలకు సాంకేతికపరంగా మరింత బలాన్ని చేరుకురుస్తాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం

Read More
NATIONAL

కొలీజియంలో ప్రభుత్వ తరపున ప్రతినిధులను కూడా స్థానం కల్పించాలి-కిరణ్ రిజిజు

అమరావతి: న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కొలిజియంలో బృందంలో, ప్రభుత్వ తరపున ప్రతినిధులను కూడా స్థానం కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు..ఈ విషయమై

Read More
CRIMENATIONAL

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతామంటూ ఫోన్ కాల్స్

అమరావతి: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్యాంపు కార్యాలయంలోని ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు..ఫోన్

Read More
NATIONAL

జోషిమఠ్‌ ప్రాంతంలో విస్తుపోయే నిజాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసిన ఇస్రో

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతంకు సంబంధించి భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ‘ఇస్రో’ నమ్మలేని నిజాలను తెలిపే ఫోటోలను విడుదల చేసింది..జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగుబాటు క్రమాన్ని వివరిస్తూ ఫోటోలు

Read More
CRIMENATIONAL

షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,ట్రక్కు ఢీ-10 మంది మృతి

అమరావతి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..సాయిబాబా భక్తులతో షిర్డీ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,,ట్రక్కు ఢీ కొనడంతో 10

Read More
NATIONAL

భారతదేశ అందాలను మాటల్లో నిర్వచించలేము-ప్రధాని మోదీ

ఆరంభంమైన గంగా క్రూయిజ్ ప్రయాణం.. అమరావతి: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా

Read More