NATIONAL

NATIONAL

50వ సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీమ్ కోర్టు 50వ సీజేఐ

Read More
NATIONAL

బీజెపీ నేత అద్వానీకి పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి

Read More
NATIONAL

EWS రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించలేదు-సమర్థించిన సుప్రీంకోర్టు

అమరావతి: EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.EWS రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ U.U లలిత్ నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్

Read More
CRIMENATIONAL

మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని కారుతో ఢికొట్టి హత్య

అమరావతి: కర్ణాటకలో రాష్ట్రంలోని మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆర్‌కే కులకర్ణ( 82) ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో

Read More
EDUCATION JOBSNATIONAL

డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు యూజీసీ నిర్ణయం-డా.కె.లక్ష్మణ్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ

Read More
NATIONAL

భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి మృతి-దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశానికి స్వతంత్ర సిద్దించిన నాటి నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్న భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Read More
NATIONAL

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విజయ్‌ దేవ్‌ శుక్రవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

Read More
CRIMENATIONAL

శివసేన నేతపై తుపాకీతో కాల్పులు-ఘటన స్థలంలోనే మృతి

అమరావతి: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం ఉదయం శివనేత నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై

Read More
CRIMENATIONAL

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో శుక్రవారం వేకువ జామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ఘటన స్థలంలోనే మరణించారు.బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్

Read More
DISTRICTSNATIONAL

ఈనెల 15 నుంచి 29 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

దళారులను నమ్మవద్దు.. తిరుపతి: తమిళనాడు వెల్లూరు జిల్లా కేంద్రం క్రీడా ప్రాంగణంలో ఈనెల 15 నుంచి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రిక్రూటింగ్ ఆఫీస్

Read More