Month: September 2022

DISTRICTS

ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ-కమీషనర్ హరిత

నెల్లూరు: నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్న నేపధ్యంలో, అందుకు సంబంధించిన

Read More
DISTRICTS

ఐస్ లో నిల్వ వుంచిన చికిన్,మటన్,చేపలను హోటల్స్ కు అమ్మి,సోమ్ము?

తిరుపతి: గూడూరులో హస్పటల్ వీధిలోని చికెన్ దుకాణాలపై మున్సిపల్ కమీషనర్ సాయినాధ్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.. దాడులలో ఓ దుకాణంలో 600 కేజీల

Read More
DISTRICTS

సంగం,నెల్లూరు బ్యారేజ్ లు చరిత్రలో నిలిచిపోతాయి-మంత్రి కాకాణి

నెల్లూరు: సంగం బ్యారేజ్ ను ఈ నెల 6వ తేదిన సి.ఎం జగన్ ప్రారంభిస్తారని,దింతో వేల ఎకరాలకు సాగు నీరు అందుతుని వ్యవయసాశాఖ మంత్రి కాకాణి అన్నారు.శనివారం

Read More
DISTRICTS

చెత్తను సేకరిస్తున్నందుకు స్లమ్స్ లో రూ.30,నాన్ స్లమ్స్ లో రూ.90ని వసూలు చేయాలి-కమిషనర్ హరిత

యూజర్ చార్జీలు.. నెల్లూరు: నగరంలో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న నూతన వాహనాల రుణ బకాయీల చెల్లింపులకు యూజర్ చార్జీల వసూళ్లు తప్పనిసరి అని, అన్ని

Read More
NATIONALSPORTS

ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే

అమరావతి: ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే(45) ఎన్నికైయ్యారు.శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బైచుంగ్ భూటియాకు కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే పడింది..చౌబేకు 33

Read More
DISTRICTS

జనసేన, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే వుంది-మనుక్రాంత్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలతో,ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నరని,ప్రజల సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిరంతరం పోరాడుతూనే వున్నమని జనసేనపార్టీ నెల్లూరుజిల్లా పార్లమెంట్

Read More
NATIONAL

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ వాహక నౌకను జాతీకి అంకింతం ఇచ్చిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశం, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధ నౌక ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని,,INS విక్రాంత్ దేశానికే గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర

Read More
DEVOTIONALNATIONAL

దుర్గా నవరాత్రుల ఉత్సవాలను వారసత్వ జాబితాలో చేర్చిన ‍యునెస్కో

అమరావతి కోల్‌కతాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రుల ఉత్సవాలను ‍యునెస్కో,, వారసత్వ జాబితాలో చేర్చింది..ఇందుకు ధన్యవాదాలు తెలియచేస్తు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం భారీ ర్యాలీ

Read More
CRIMEHYDERABAD

గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు-సి.పీ మహేశ్ భగవత్

హైదరాబాద్: అడ్డదారుల్లో గల్ఫ్ దేశాలకు యువకులను పంపిస్తున్నముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.గురువారం మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే

Read More