CRIME

CRIMENATIONAL

రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ నిందితురాలు-ఈడీ

అమరావతి: తీహార్ జైలులో వుంటూ,అక్కడ నుంచి కథ నడిపి వందల కోట్లను నొక్కేసిన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌

Read More
CRIMEINTERNATIONAL

ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీపై కత్తితో దాడి-పరిస్థితి విషమం

అమరావతి: అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రాణాపాయ స్థితిలో వున్న భారత సంతతికి చెందిన వివాదస్పద రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర

Read More
CRIMENATIONAL

రెండు వేల తూటాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నఆరుగురు వ్యక్తులు అరెస్ట్

అమరావతి: దేశ రాజధానిలో 2 వేలకుపైగా తూటాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు..దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం మీదుగా

Read More
CRIMENATIONAL

పశ్చిమబెంగాల్,పశువుల అక్రమ రవాణా కేసులో TMC నేతను అరెస్ట్ చేసిన సిబిఐ

అమరావతి: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అత్యంత సన్నిహితుడైన అనుబ్రతా మండల్‌(61)ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది..2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా మండల్‌ను

Read More
CRIMENATIONAL

యమునానదిలో ఘోర పడవ ప్రమాదం-20 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో గురువారం మధ్యహ్నం పడవ బోల్తా పడిన సంఘటనలో 30 మందికిపైగా గల్లంతయ్యారు.. వీరిలో 20మంది మృతి చెందారు..ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో

Read More
CRIMENATIONAL

బెంగాల్ SSC స్కామ్ లో పార్థా,అర్పితా ముఖర్జీకిలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

అమరావతి: పశ్చిమబెంగాల్‌లో స్కూల్స్ సర్వీస్ కమీషన్ స్కామ్‌లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ,,ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీకి కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు జడ్జీ జిబోన్ కుమార్

Read More
CRIMEDISTRICTS

సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు-లక్షల్లో నగదు

తిరుపతి: సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించింది..కార్యాల‌యంలో 10 మంది ఏసీబీ అధికారులు త‌నిఖీలు నిర్వహించగా,,లెక్కల్లో చూపని రూ.1.93 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి..టౌన్ ప్లానింగ్

Read More
CRIMEHYDERABAD

N.T రామారావు 4వ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య?

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ N.T రామారావు 4వ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఆమె

Read More
CRIMENATIONAL

రూ.వెయ్యి కోట్ల మనీలాండరింగ్ కేసులో శివసేన ఎం.పి సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసిన ఈడీ

అమరావతి: శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు..ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది..ఈవిషయం తెలియడంతో శివసేన

Read More
CRIMENATIONAL

జమ్ము కశ్మీర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఇర్షాద్ అహ్మద్ భట్ హతం

అమరావతి: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతొంది..ఆదివారం ఉదంయ  లష్కరే తోయిబాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు..

Read More