NATIONAL

AMARAVATHINATIONAL

బిర్సా ముండాకు నివాళు ఆర్పించిన ప్రధాని మోదీ

అమరావతి: జార్ఖండ్ లో పర్యటలో ప్రధాని నరేంద్ర మోదీ, బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును బుధవారం సందర్శించారు..నవంబర్ 15 బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల

Read More
AMARAVATHINATIONAL

రైతులు ఇకపై ఎర్రచందనం సాగు, ఎగుమతి చేసుకోవచ్చు-కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

నెల్లూరు: ఎర్రచందనం మొక్కలను పెంచిన తరువాత దుంగలను ఎగుమతి చేసేందుకు ఇప్పటి వరకు వున్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు..సంక్లిష్ట వాణిజ్య

Read More
AMARAVATHINATIONAL

అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని కొనేటిలో కన్పించిన కొత్త మొసలి

అమరావతి: కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని కొనేటిలో 5 రోజుల క్రిందట కొత్త మొసలి కన్పించింది.. పునర్జన్మ పొందిన దేవతగా భావించే మొసలి

Read More
AMARAVATHINATIONAL

సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్న ప్రధాని మోదీ

అమరావతిం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా వద్ద సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు..ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్

Read More
AMARAVATHINATIONAL

శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం

అమరావతి: భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది..శనివారం సంభవించిన అగ్నిప్రమాదంలో పలు హౌస్ బోట్లు ధగ్థమయ్యాయి..అగ్ని ప్రమాదంలో ఎటువంటి

Read More
AMARAVATHICRIMENATIONAL

మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA సోదాలు

అమరావతి: దేశ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇందులో భాగంగా త్రిపుర,,అస్సాం,, పశ్చిమ బెంగాల్,, కర్ణాటక,,తమిళనాడు,, తెలంగాణ,,

Read More
AGRICULTURENATIONAL

ఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన గడ్డిని కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం

అమరావతి: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..పంట వ్యర్థాలను తగులబెట్టడం అంటే హత్యతో సమానం అంటూ

Read More
AMARAVATHINATIONAL

ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు-ప్రధాని మోదీ

అమరావతి: దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ

Read More
AMARAVATHINATIONAL

నేపాల్ లో భూకంపం 128 మంది మృతి,140కి పైగా గాయాలు,ఆస్తి నష్టం?

అమరావతి: నేపాల్ లో శుక్రవారం రాత్రి 11.40 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది.. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూప్రకంపనల కారణంగా ఇప్పటి

Read More
AMARAVATHINATIONAL

కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు యత్నం-కాల్చి చంపిన సైన్యం

క్రికెట్ అడుతున్న ఎస్.ఐపై కాల్పులు.. అమరావతి: జమ్మూకశ్మీరులోనికి,, కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు

Read More