NATIONAL

HEALTHNATIONAL

జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలి-ప్రధాని మోదీ

అమరావతి: కరోనా-19 కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న నేపధ్యంలో,తాజా పరిస్థితిపై – ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర

Read More
HEALTHNATIONAL

బూటకపు మెసేజ్ లను నమ్మెద్దు-మన్‌సుఖ్ మాండవీయ

అమరావతి: కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల వస్తున్న నేపథ్యంలో,,ప్రజల్లో ఆపోహలు సృష్టించేందుకు కొంత మంది పనికట్టుకుని ఓ వాట్సాప్ మెసేజ్ ని సర్కూలేట్ చేస్తున్నారు. ఒమిక్రాన్ సబ్

Read More
NATIONAL

సరిహద్దుల వద్ద గరుడ కమాండోలను మోహరించిన భారత్

అమరావతి: నక్కజిత్తుల డ్రాగన్ దేశంకు తగిన బుద్ది చెప్పెందుకు,,చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA) తో ప్రతిష్టంభన నేపధ్యంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC)

Read More
DEVOTIONALNATIONAL

కేదారేశ్వరుని క్షేత్రం రక్షణకు ఐటీబీపీ జవాన్లు

అమరావతి: హిమగిరిల్లో కొలువై వున్న కేదార్‌నాథుడి పేరు తలుచుకుంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.. సంవత్సరంలో 6 నెలలు గుడి తీసివుంటే,,మరో 6 నెలలు మూసి ఉండే ప్రసిద్ధ

Read More
HEALTHNATIONAL

 కోవిడ్ దశ ఇంకా పూర్తి స్థాయిలో ముగియలేదు-కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

అమరావతి: కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో వుంచుకుని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయ నిపుణులు,అధికారులతో బుధవారం పరిస్థితిని సమీక్షించారు.కోవిడ్ దశ ఇంకా

Read More
NATIONAL

భారతదేశంలో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు

అమరావతి: భారతదేశంలో మరో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది..ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య

Read More
NATIONAL

చైనా మోహరింపులకు ధీటుగా ప్రళయ్ తో సమాధానం ఇవ్వనున్న భారత్

అమరావతి: భారత్ సరిహద్దులకు సమీపంలో చైనా డ్రోన్లు,యుద్దవిమానలు మోహరిస్తున్న నేపధ్యంలో భారత సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాల కోసం తొలిసారిగా LAC వద్ద ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని మోహరించాలని

Read More
NATIONAL

జమ్మూ కశ్మీర్‌ లో, భద్రతా దళాలు చేతిలో హతం అయిన ముగ్గురు ఉగ్రవాదులు

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకాశ్మీర్ పోలీసులు తెలిపారు.. వారి నుంచి ఏకే -47 గన్,,2

Read More
NATIONAL

సరిహద్దులో భారీగా డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరిస్తున్న చైనా

అమరావతి: టిబెట్​లోని బాంగ్డా,,లాసా,, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది..ఈ ప్రాంతాలు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న వైమానిక

Read More
NATIONAL

రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్మును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన సుంద‌ర్ పిచాయ్

అమరావతి: భార‌తదేశంకు వచ్చిన గూగుల్, ఆల్ఫ‌బెట్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ సోమవారం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్మును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ముర్ముతో, గూగుల్ ఫ‌ర్ ఇండియా

Read More