Month: October 2022

DEVOTIONALDISTRICTS

సింహపురి కార్తీక దీపొత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస వేడుకలు

నెల్లూరు: గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా కార్తీక మాసం వేడుకలు ఘనంగా నిర్వహించుకోలేకు పోయామని,ఈనెల మూడో వారం నుంచి ప్రారంభంమైయ్యే వేడుకల్లో జిల్లాలోని మహిళ

Read More
NATIONALTECHNOLOGY

ఎయిర్‌టెల్ 5జీని సపోర్టు చేసే స్మార్ట్ మొబైల్స్ ఇవే?

అమరావతి: మీకు 5G స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పటికీ, పలు ప్రాంతాలలో నెట్‌వర్క్‌ ను సజావుగా ఉపయోగించడానికి సరైన 5G బ్యాండ్ మద్దతు అవసరం అవుతుంది. 5G నెట్‌వర్క్‌కి సిగ్నల్స్

Read More
NATIONAL

కర్ణాటకలో ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో బొమ్మై ప్రభుత్వం, ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో,, 3 రోజుల్లో

Read More
DISTRICTS

సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై ఆసంతృప్తిని వ్యక్తం చేసిన కమీషనర్

నెల్లూరు: జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్,అధికారులను నిలతీశారు.శుక్రవారం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కు

Read More
DISTRICTS

మాగుంట సుధాకరరెడ్డి మృతి

ఒంగొలు: నా అన్నగారైన మాగుంట సుధాకరరెడ్డి(73) శుక్రవారం మధ్యాహ్నం 01.41 గంటలకు చెన్నైలో అనారోగ్యంతో పరమపదించినారని మాగుంట శ్రీనివాసులురెడ్డి,పార్లమెంటు సభ్యులు,ఒంగోలు ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం 8వ తేదిన)

Read More
HYDERABAD

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంపై ఈడీ దాడులు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో,కంపెనీ ఎం.డీ ముత్తా గోపాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్​లోని కార్యాలయంతో పాటు

Read More
NATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ను సందర్శించిన 1.62 కోట్ల మంది టూరిస్టులు

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ను ఈ సంవత్సరం ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్‌ టూరిజం శాఖ అధికారి వెల్ల‌డించారు. ఆర్టికల్ 370,35B ని

Read More
CRIMEHYDERABAD

5G పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు-టీ.జీ పోలీసులు

హైదరాబాద్: 5G పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు,లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం వుందని,ప్రజలు ఆపమత్తంగా వుండాలంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఏ మాత్రం

Read More
CRIMENATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మళ్లీ సోదాలు చేస్తున్న ఈడీ

ఢిల్లీ, పంజాబ్,హైదరాబాద్…. హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్లోని 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సదరు రాష్ట్రాల్లోని

Read More
NATIONALTECHNOLOGY

5G+ సేవల కోసం ప్రస్తుతానికి సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదు-Airtel

అమరావతి: Airtel దేశంలోని 8 నగరాల్లో 5G+ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రస్తుతానికి సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5G ఫోన్‌ ఉంటే

Read More