Month: September 2022

TECHNOLOGY

ఇక నుంచి భారత్‌లో ఐఫోన్ తయారీ-ఆపిల్ సంస్థ

అమరావతి: ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 14 మోడళ్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించిందని అమెరికన్ దిగ్గజం సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అదే

Read More
CRIMEHYDERABAD

సాప్ట్ వేర్ కంపెనీ డాన్యోన్ బోర్డు తిప్పేసింది-రోడ్డు ఎక్కిన 200 మంది నిరుద్యోగులు

హైదరాబాద్: మళ్లీ బ్యాక్ డోర్ ద్వారా సాప్ట్ వేర్ కంపెనీలో చేరాలి అనుకునే,యువతి,యువకులు మోసపోయారు.హైటెక్ సీటీ ప్రాంతంలోని మాదాపూర్ లో డాన్యోన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ

Read More
POLITICS

కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన గులాం నబీ ఆజాద్

అమరావతి: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకుడు గులాం నబీ ఆజాద్,జమ్మూలో తాను స్థాపించబోయే కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. సోమవారం ఏర్పాటు చేసిన

Read More
DISTRICTS

రేపటి నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ ఎ.సి బస్సులు

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితాన్ని పాటించాలని తిరుపతి, తిరుమలలో విద్యుత్ బస్సులు  (ఎ.సి) ప్రయాణికుల కోసం 100 బస్సులను అందుబాటులోకి  తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో

Read More
TECHNOLOGY

దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్‌ వాహనాన్ని ప్రారంభించిన సీ.ఎం పినరై విజయ్

అమరావతిం దేశంలోనే తొలిసారిగా కేరళ పోలీసులు యాంటీ డ్రోన్‌ వాహనాన్ని వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈగల్‌ ఐ(Eagle Eye) గా పిలుస్తున్న ఈ వాహనాన్ని కేరళ డ్రోన్‌

Read More
NATIONAL

భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

అమరావతి: చంఢీగడ్ విమానశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా

Read More
INTERNATIONAL

చైనా జిన్ పింగ్ పై సైనిక తిరుగుబాటు అంటూ సోషల్ మీడియాలో వార్తలు?

అమరావతి: చైనా జిన్ పింగ్ పై సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడిని ఆ దేశ సైన్యం హౌస్

Read More
DEVOTIONALDISTRICTS

శ్రీవారి ఆస్తుల విలువ రూ.85,705 వేల కోట్లు-టీటీడీ ఛైర్మన్

తిరుమల: టిటిడి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయడం జరిగిందని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు..శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలక మండలి‌ సమావేశంలో

Read More
CRIMENATIONAL

సీఎం ఆదేశాలతో బుల్డోజర్లతో వనతార రిసార్టును కూల్చేసిన అధికారులు

అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్‌ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు

Read More
NATIONAL

ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు PFI కుట్ర

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో బయటపడింది.PFI  కార్యాలయాలు,సంస్థ నేతల ఇళ్లపై

Read More