NATIONAL

NATIONAL

ఓటు హక్కును వినియోగించుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు

అమరావతిం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో తొలి తరం 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్

Read More
MOVIENATIONAL

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ జిమ్ చేస్తు ఆకస్మిక మృతి

అమరావతి: బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ(46) శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు.వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆతను

Read More
CRIMENATIONAL

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో రెండు వికెట్లు

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో రెండు వికెట్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ స్కామ్ లో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో

Read More
NATIONAL

50వ సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీమ్ కోర్టు 50వ సీజేఐ

Read More
NATIONAL

బీజెపీ నేత అద్వానీకి పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి

Read More
NATIONAL

EWS రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించలేదు-సమర్థించిన సుప్రీంకోర్టు

అమరావతి: EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.EWS రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ U.U లలిత్ నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్

Read More
CRIMENATIONAL

మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని కారుతో ఢికొట్టి హత్య

అమరావతి: కర్ణాటకలో రాష్ట్రంలోని మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆర్‌కే కులకర్ణ( 82) ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో

Read More
EDUCATION JOBSNATIONAL

డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు యూజీసీ నిర్ణయం-డా.కె.లక్ష్మణ్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ

Read More
NATIONAL

భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి మృతి-దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశానికి స్వతంత్ర సిద్దించిన నాటి నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్న భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Read More
NATIONAL

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విజయ్‌ దేవ్‌ శుక్రవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

Read More